నేడు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవము
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవము సందర్భముగా నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పౌష్ఠికాహారలోపం, ఆకలి మందగించటం, బలహీనత, ఆందోళన, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, బరువు తగ్గటం, మొదలగు లక్షణాలు కనిపిస్తాయి వీటి నిర్మూలనకు 1 స" నుండి 19 స" పిల్లలకి ప్రతి అంగన్వాడీ కేంద్రం లో, అన్ని ప్రభుత్వ మరియూ ప్రైవేట్ స్కూల్లో, కాలేజీ ల్లో అల్బెండజోల్ టాబ్లెట్ వేయబడును 1 స " నుండి 2స" పిల్లలకి సగం టాబ్లెట్ మరియు 2 స" నుండి 19స" పిల్లలకి పూర్తి టాబ్లెట్ చప్పరించి నమిలి మింగవలెను ఈ రోజు మిస్ అయినా పిల్లలకి తిరిగి 10-08-2023 నాడు మోప్ అప్ డే రోజు ఇవ్వబడుననీ మండల వైద్యాధికారి డాక్టర్ బి శరణ్య, డాక్టర్ కట్ట రమేశ్ తెలిపారు.
0 Comments