JSON Variables

మాల మహానాడు ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు

మాల మహానాడు ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు

న్యూస్ పవర్ , 30 జూలై , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోచమ్మ బోనాలు సందర్భంగా మహిళలందరూ ఏక రూప దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పోచమ్మ తల్లి దీవెన మండల కేంద్ర ప్రజలందరి పైన ఉండి,ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది.

Post a Comment

0 Comments