JSON Variables

గ్రామ పంచాయితీ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మెకు మద్దతు తెలిపిన కవ్వంపల్లి

 గ్రామ పంచాయితీ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మెకు మద్దతు తెలిపిన కవ్వంపల్లి

మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు పంచాయితీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ  వారి డిమాండ్స్ అడిగి తెలుసుకున్నారు,
అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్
గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలనీ
కనీస వేతనం 19000/- చెల్లించాలనీ, పది లక్షల ప్రమాద భీమా వర్తింపు చేయాలనీ, 
జీవో 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనీ,సంవత్సరానికి మూడు జతల యూనిఫామ్ ఇవ్వాలి ,పంచాయతీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చలాని అన్నారు ఒక వేళ ఈ ప్రభుత్వం పరిష్కారించకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని డిమాండ్లు పరిష్కారిస్తాం అని హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments