JSON Variables

మొహర్రం వేడుకల్లో పాల్గొన్న వోరగంటి

*మొహర్రం వేడుకల్లో పాల్గొన్న వోరగంటి*
జనం న్యూస్ , 29 జూలై , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో మరియు ఓగులాపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న మొహర్రం వేడుకల్లో  రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు వోరగంటి ఆనంద్  పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా హిందూ, ముస్లింలు తరతరాలుగా మొహర్రంను నిర్వహిస్తుంటారు,పీర్ల పండుగ ఇరువర్గాల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా నిలిచిందన్నారు,త్యాగానికి ప్రతీకగా మొహర్రం పండుగను జరుపుకుంటారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉద్యమకారులు,వోరగంటి యువసేన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments