JSON Variables

పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

     _ సిద్దం వేణు_ 
_రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పివైస్ చైర్మేన్ 
                

పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, చారిటబుల్ ట్రస్టులు ముందుకు రావాలని రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పివైస్ చైర్మేన్ శ్రీ సిద్దం వేణు పిలుపునిచ్చారు,
ఈ రోజు శుక్రవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట) నాయకులు  బల్మూరి రావు సుమన్ చారిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలోని ముస్లిం మైనారిటీలకు రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి  సిద్దం వేణు  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలోని సుమారు 200 మంది ముస్లిం మైనారిటీ కుటుంబాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.ముస్లిం మైనారిటీలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి ప్రశాంత వాతావరణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు,

ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక ఎస్ ఐ రాజేశ్,సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు, ఉప సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు ఎండీ సాదుల్, తెరాస రాష్ట్ర నాయకులు జయ్ సింగ్, అజాం ,మజీద్ కమిటి అధ్యక్షులు నయీం, వార్డు సభ్యులు అజీమ్, నాయకులూ ముభీన్, సయ్యద్ ఇమ్రాన్, తాజు,సమీర్, ఆశ్వక్, మజీద్ కమిటి సభ్యులు అప్సర్, నదీం, ఖదీర్, ఫసియొద్దిన్, రఫీ,యూనిస్,ఇబ్రహీం, తది తరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments