పేద కుటుంబాల యువతిల వివాహలాకి బి టి ఆర్ ఫౌండేషన్ ద్వారా డ్రెసింగ్ టేబుల్స్ అందజేత
న్యూస్ పవర్ , 18 మార్చి , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల గాలిపెల్లి, నారెడ్డిపల్లి, వెంకట్రావుపల్లి గ్రామలలో మూడు పేద కుటుంబాల యువతిల వివాహలాకి బి టి ఆర్ ఫౌండేషన్ ద్వారా 12000 వేల రూపాయల డ్రెసింగ్ టేబుల్స్ అందజెసిన బెంద్రం.తిరుపతిరెడ్డి-బి జే పీ
ఇల్లంతకుంట మండల గాలిపల్లి గ్రామంలోని పేద కుటుంబం క్రీllశేll వెలిశాల.వాసారచారి - సుజాత కనిష్ఠ పుత్రిక శ్రీనిత్య (అలేఖ్య ) - శ్రీనివాస చారి వివాహనికి డ్రెసింగ్ టేబుల్ వస్తువుల సహాయంఅందిస్తూ, నారెడ్డి పల్లి పేద కుటుంబ యువతీ పూజ - అజయ్ గార్ల వివాహానికి డ్రెసింగ్ టేబుల్స్ వస్తువు సహాయం అందిస్తూ, మరియు గొల్లపెల్లి గ్రామంలో సొల్లు.అంజలి - సాయికిరణ్ గార్ల వివాహలకు డ్రెసింగ్ టేబుల్స్ అందజేసిన బెంద్రం.తిరుపతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు,ఈ సహాయ సేవాలలో కార్యక్రమంలో బి టి ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు బొల్లారం.ప్రసన్న, ప్రధాన కార్యదర్శి బండారి.రాజు, కోశాధికారి బోయిని.రంజిత్, ఎక్సక్యూటివ్ మెంబెర్స్ సుదగోని. శ్రీకాంత్,నాయకులు బత్తిని స్వామి,గజ్జల.శ్రీనివాస్, కోమటిరెడ్డి.అనిల్, పున్ని. ప్రశాంత్ యువకులు పాలుగొని నూతన వధువరులను ఆశీర్వదించినారు.
0 Comments