బి టి ఆర్ ఫౌండేషన్ నుంచి మృతుల కుటుంబాలకు సహాయం
న్యూస్ పవర్ , 5 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల వల్లంపట్ల గ్రామంలోని తిప్పరాపు బాలవ్వ పేద కూలి అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించటంతో వారి సభ్యులను ఓదార్చి 50 కేజీ బియ్యం సహాయం అందిస్తు, మరో పేద కుటుంబ కుర్రు.ఎల్లవ్వ కూడా ఆకస్మికంగా మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50కేజీ బియ్యం సహాయం అందించారు , రహీంఖాన్ పేట గ్రామంలో బత్తిని.గౌరవ్వ అకస్మికంగా మరణించాగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50కేజీ బియ్యం సహాయం ద్వారా అందజేసిన బి టి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బెంద్రం.తిరుపతిరెడ్డి మాట్లాడతూ..ఇల్లంతకుంట మండలంలోని నిరుపేద కుటుంబాలకు ఏ అపోదోచ్చిన, ఏ కష్టం వచ్చినా మీ ఆపన్నాహాస్థమై బి టి ఆర్ ఫౌండేషన్ మీకు అండగా వుంటుందాన్నరు,పేద కుటుంబాలకు ఎల్లపుడు సహాయం మందిస్తామన్నారు, ఈ సహాయా సేవాలలో బిి టి ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బండారి.రాజు, కోశాధికారి బోయిని.రంజిత్ నాయకులు బత్తిని.స్వామి, అంతటి.వేణు, సుదగోని.రాజు, కొలనూర్.ముత్తాక్క, కట్ట. పోచయ్య, యువకులు తదితరులు పాలుగోన్నారు.
0 Comments