బాదిత కుటుంబాలను పరామర్శించిన వోరగంటి
న్యూస్ పవర్ , 5 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల పర్యటనలో భాగంగా గాళిపెల్లి గ్రామానికి చెందిన జంగపెల్లి దుర్గ మల్లయ్య , జవారిపేట గ్రామానికి చెందిన కాంపెల్లి మైసయ్య
గత కొన్ని రోజుల క్రితం మరణించగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు వోరగంటి ఆనంద్ వారి కుటుంబాను పరామర్శించి సానుభూతిని తెలిపారు,
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments