JSON Variables

బాదిత కుటుంబాలను పరామర్శించిన వోరగంటి

బాదిత కుటుంబాలను పరామర్శించిన వోరగంటి


 న్యూస్ పవర్ , 5 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల పర్యటనలో భాగంగా గాళిపెల్లి గ్రామానికి  చెందిన జంగపెల్లి దుర్గ మల్లయ్య  , జవారిపేట గ్రామానికి చెందిన కాంపెల్లి మైసయ్య 
 గత కొన్ని రోజుల క్రితం మరణించగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు  వోరగంటి ఆనంద్  వారి కుటుంబాను పరామర్శించి సానుభూతిని తెలిపారు,
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments