JSON Variables

భాదిత కుటుంబానికి 25కిలోల బియ్యం అందజేత

భాదిత కుటుంబానికి 25కిలోల బియ్యం అందజేత 


న్యూస్ పవర్ , 28 డిసెంబర్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండలంలోని జవారీ పేట గ్రామంలో   కీ.శే.కాంపెల్లి బాబు(50) ఈ మధ్యనే అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.వీరికి ముగ్గురు కూతుళ్లు,ఒక్క అబ్బాయి వున్నారు.ఈ కుటుంబానికి వేధశ్రీ డిగ్రీ కళాశాల ఇల్లంతకుంట తరుపున, ప్రిన్సిపాల్  భత్తిని ఆంజనేయులు  సేవదృక్పథం తో 25కేజీ ల బియ్యం  వారి కుంటుంభానికి అందజేయడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో కట్కురి శ్రీనివాస్ మరియు దామెర స్వామి పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments