పేద కుటుంబానికి హరీష్ యువసేన సాయం
న్యూస్ పవర్ , 29 నవంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన సామల పద్మ అనారోగ్య కారణంగా కొద్ది రోజుల క్రితం మరణించగా గ్రామ యువకులు హరీష్ యువసేన సభ్యులకు సమాచారం అందించగా ఈరోజు దాచారంలొని వారి నివాస గృహానికి వెళ్లి సామల పద్మ గారికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చినారు. తదనంతరం హరీష్ యువసేన సభ్యులు50 కిలోల బియ్యాన్ని అందించారు వీరి వెంట గ్రామ యువకులు సూదుల కిషన్ మారవేణి అజయ్ మరియు యువసేన సభ్యులు అంతటి వేణు అనిల్ రెడ్డి నాగరాజు పాల్గొన్నారు.
0 Comments