JSON Variables

ధాన్యం కొనుగోలు సెంటర్ లను సందర్శించిన పాక్స్ ఇన్చార్జి చైర్మన్ గొడుగు తిరుపతి

ధాన్యం కొనుగోలు సెంటర్ లను సందర్శించిన పాక్స్ ఇన్చార్జి చైర్మన్ గొడుగు తిరుపతి

న్యూస్ పవర్ , 19 నవంబర్ , ఇల్లంతకుంట :
ఈ రోజు ముస్కాన్ పేట, రహీంఖాన్ పేట, వల్లంపట్ల, ఓగులాపూర్, వెల్జిపూర్ గ్రామాలలోప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు సెంటర్ లను సందర్శించి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన పాక్స్ ఇన్చార్జి చైర్మన్ గొడుగు తిరుపతి , కిష్టారావు పల్లె రైస్ మిల్లులో కాంటాను పరిశీలించినారు. వీరి వెంట డైరెక్టర్లు కోమటిరెడ్డి నరసింహారెడ్డి, కట్ట సుధాకర్ రెడ్డి, కట్ట లచ్చయ్య, చల్లా నవీన్ రెడ్డి, నాయిని నవీన్  కుమార్, పల్లె సృజన్ రెడ్డి  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments