JSON Variables

బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన నాయకులు

బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన నాయకులు

 న్యూస్ పవర్ , 19 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన గొడుగు వెంకటి  మరణించగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు  వోరగంటి ఆనంద్  కొన్ని రోజుల క్రితం వారి కుటుంబాన్ని పరామర్శించారు వారి  సూచనల మేరకు వోరగంటి యువసేన నాయకులు బాధిత  కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు, పాల్గొన్నారు.

Post a Comment

0 Comments