బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వోరగంటి
న్యూస్ పవర్ , 17 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన గొడుగు వెంకటి గారు మరణించగా వారి కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు వోరగంటి ఆనంద్ పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని నింపి సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments