JSON Variables

ఇల్లంతకుంట తహశీల్దార్ కార్యాలయంలో ఏ సి బి అధికారుల దాడి

ఇల్లంతకుంట తహశీల్దార్ కార్యాలయంలో ఏ సి బి అధికారుల దాడి.
పట్టుబడిన కార్యాలయ ఉద్యోగి.

జనం న్యూస్ , 23 నవంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం  తహసీల్దార్ కార్యాలయంలో  ఏసీబీ అధికారులు దాడి చేశారు, తాళ్ల పెళ్లి గ్రామానికి చెందిన బొంగోని అంజయ్య వారి యొక్క తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం జూనియర్ అసిస్టెంట్ రాజా కిషన్ నీ  సంప్రదించగా అతను  వెయ్యి రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు, అతను ఏసీబీ అధికారులను సంప్రదించగా ఈరోజు జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకోగా రెడ్ హ్యాండెడ్
 పట్టుకున్నారు అతని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు ఈ కార్యక్రమంలో రాము రవీందర్ తిరుపతి డిఎస్పి భద్రయ్య పాల్గొన్నారు.

Post a Comment

0 Comments