JSON Variables

బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన

బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన 

న్యూస్ పవర్ , 23 అక్టోబర్ , ఇల్లంతకుంట :
మానకొండూర్ నియోజకవర్గం
ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామానికి చెందిన జంగపెళ్లి లచ్చయ్య  ఇటీవల మృతిచెందగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు  వోరగంటి ఆనంద్ సూచనల మేరకు వోరగంటి యువసేన నాయకులు బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందించి అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, వోరగంటి యువసేన నాయకులు, దళిత సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments