JSON Variables

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆరెపల్లి

న్యూస్ పవర్ , 16 అక్టోబర్, ఇల్లంతకుంట :
తిమ్మాపూర్ మండలం లోని పర్లపల్లి గ్రామం లో ఇటీవలే మరణించిన పెద్ది తిరుపతి(బద్రి ) ఇంటికి వెల్లి  కుటుంబ సభ్యులను పరామర్శించిన మానకొండూర్ మాజీ ఎం ఎల్ ఏ ఆరెపల్లి మోహన్ , ఎం పి టీసి సంపత్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు తాటిపెల్లి చంద్రమౌళి, కనుకం రాములు, అంజయ్య, బూమయ్య, యాదగిరి, అలువాళ శంకర్, జాగిరి రమేష్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments