తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి,మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ : ఎంపిటిసి వొగ్గు నర్సయ్య యాదవ్
న్యూస్ పవర్, 26 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
ఈ రోజు ఇల్లంతకుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపిటిసి సభ్యులు వొగ్గు నర్సయ్య యాదవ్ ఈ సందర్భంగా వారితో పాటు మండల కొప్షన్ సభ్యులు MD సలీం , ఇల్లంతకుంట రజక సంఘం అధ్యక్షలు రవీందర్ గ, జునియర్ అసిస్టెంట్ సూర్య అధికారుల, సిబ్బంది తదితరుల పాల్గొన్నారు,
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్ స్టాండ్ అవరణలోని శ్రీ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపిటిసి సభ్యులు వొగ్గు నర్సయ్య యాదవ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్ , స్థానిక సర్పంచ్ కునబోయిన బాగ్యలక్ష్మీ బాలరాజు . ఈ సందర్భంగా వారితో పాటు ఇల్లంతకుంట రజక సంఘం అధ్యక్షలు రవీందర్, రజక సంఘం నాయకులు లింగం, శ్రీనివాస్, బాలరాజ్, నాగరాజ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments