ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపుజీ జయంతి
-నివాళులు ఎంపిపి రమణారెడ్డి
న్యూస్ పవర్ , 27 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయము, ఇల్లంతకుంట మండల లో జయంతి వేడుకలు నిర్వహించడము జరిగినది. ఇట్టి కార్యక్రమము లో ఎంపీపీ వుట్కూరి వెంకట రమణా రెడ్డి, ఇల్లంతకుంట ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య , అనంతరం ఎంపీటీసీ శ్రీమతి తీగల పుష్పలత నాగయ్య , పెద్దలింగపూర్ ఎంపీటీసీ శ్రీమతి కరేడ స్వప్న కరుణాకర్ రెడ్డి , ఇల్లంతకుంట సర్పంచ్ , ఆరేపల్లి సర్పంచ్ చింతలపల్లి తిరుపతి రెడ్డి , ముస్కాన్పేట సర్పంచ్ , ఏ ఈ పిఆర్ అజరుద్దీన్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments