JSON Variables

గొల్లపల్లి లో మద్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపిపి

గొల్లపల్లి లో మద్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపిపి 

 న్యూస్ పవర్, 23 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి లో మద్యహ్న భోజన పనితీరును  ఎంపిపి  వుట్కూరి వెంకట రమణా రెడ్డి  పరిశీలించారు. ఈ సంధర్భంగా ఎంపిపి  మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మ , సెక్రెటరీ రాజశేఖర్, శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments