బెల్లంపల్లిలో ఘనంగా వాజపేయి జయంతి వేడుకలు
న్యూస్ పవర్ రిపోర్టర్: సాయిరాం
మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలో విశ్వహిందూ యువశక్తి ఆధ్వర్యంలో అటల్ బీహార్ వాజపేయి జయంతి సంధర్బంగా విశ్వహిందూ యువశక్తి అధ్యక్షుడు గొర్లపల్లి వరప్రసాద్ ఆధ్వర్యంలో కన్నాల ప్లై ఓవర్ బ్రిడ్జి నుండి కాంట చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసిజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గొల్లపల్లి వరప్రసాద్, సభ్యులు రాజశేఖర్, జస్వంత్, బీజేవైఎం సెక్రెటరీ రామ్, విరాజ్, అజయ్,తదితరులు పాల్గొన్నారు..
0 Comments