తుర్కపల్లి గ్రామం లో పోచమ్మ బోనాల పండుగ.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామం లో గ్రామ ప్రజలందరూ కలిసి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గ్రామ దేవతలు పోచమ్మకు మైసమ్మ కు బోనాల పండుగ నిర్వహిస్తామని గ్రామ సర్పంచ్ కాశో ల్ల పద్మ దుర్గ ప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను గ్రామ పురవీధుల గుండా డప్పు చప్పుడు తో మహిళలు బోనాలు సమర్పించి కరోనా ప్రభావితం కాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాలకవర్గం అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మహిళలు కళాకారులు గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు
0 Comments