JSON Variables

క్రిస్మస్ వేడుకకు వెల్తుండగా ప్రమాదం


News Reporter:K.VijayKumar

రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం క్రిస్మస్ ప్రార్దనకు అటోలో వెళుతుండగా మార్గ మద్యలో కుక్కలు అడ్డురావడంతో డ్రైవర్ ఆటోను పక్కకు తప్పించబోయి రోడ్డు పక్కన పల్టీలు కొట్టి బోర్లపడింది.ప్రయాణికులు మర్లపేట గ్రామానికి చెందిన వారిగా ఒకే కుటుంబంలోని లింగమూర్తి అతని బార్య కుతుళ్లు ఉన్నారు.వీళ్లంతా కలిసి కరీంనగర్ లోని ప్రార్ధన మందిరానికి వెళుతూ ఉండగ ప్రమాదం జరిగింది అని తేలిపారు,

Post a Comment

0 Comments