JSON Variables

CESS అధికారుల నిర్లక్షం


News Reporter:K.VijayKumar

రాజన్నసిర్సిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని స్థానిక SC 3 వార్డు కాలనీ లో విరగడానికి సిద్దంగా ఉన్న స్తంభం గురించి యెన్నో సార్లు సెస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేరు.తీర కొన్నాళ్లకు సిరిసిల్ల సెస్ లో ఫిర్యాదు ఇవ్వగా వచ్చి కొత్త స్తంభం పెట్టి పాతది తీయకుండా వెళ్లి పోయారు.ఇలా జరిగి 1సంవత్సరం గడిచినా ఆ పాత స్తంభం తొలగించలేదు దీనివల్ల చుట్టు ప్రక్కన నివసించే వారు బయనికి గురి అవుతున్నారు.విలైనంత తొందరగా ఆ స్తంభం తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు,

Post a Comment

0 Comments