అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్న నూతన వధూవరులు
న్యూస్ పవార్:27డిసెంబర్ రాజన్నసిరిసిల్ల జిల్లా యేల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి లో నిన్నా వివాహం చేసుకున్న నూతన వధూవరులు రమేష్ సాహితి రాత్రి అప్పగింతల సమయంలో ఇద్దరు ముందుగ అంబేద్కర్ విగ్రహం వద్దకి వెల్లి పూల మాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు,
0 Comments