JSON Variables

రోడ్డు మీద గుంతలు పట్టించుకునే వారే కరువయ్యారు

రోడ్డు మీద గుంతలు పట్టించుకునే వారే కరువయ్యారు
K.విజయకుమార్: న్యూస్ పవర్ రిపోర్టర్
న్యూస్ పవర్:రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బస్టాండ్ వద్ద గల రామాలయం ముందు మేన్ రోడ్డుమీద గుంతలు పడి నేలలు గడుస్తున్న వాటినీ ఎవరు పట్టించుకోవడం లేదు ఏదైనా వాహనం అధుపుతప్పి ఆ గుంతలో నుండి వెళితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఇగుంత  రామాలయం ముందు ఉండటం వల్ల పండగ పర్వ దినాల్లో అటుగా చాలజనాలు వస్తు ఉంటారూ. ఈ విషయాన్ని స్టానిక సర్పంచ్ మరియు  అధికారులు గమనించి గుంతలు పుడ్చాలని ప్రజలు కోరుతున్నారు,

Post a Comment

0 Comments