JSON Variables

అనారోగ్యంతో ఉరి వేసుకుని రైతు మృతి

అనారోగ్యంతో  ఉరి వేసుకుని రైతు మృతి
న్యూస్ పవర్. ఎల్లారెడ్డిపేట...
 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గోగూరి మోహన్ రెడ్డి  ( 58 ) అనే రైతు అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మరణించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు
             అతనికి భార్య చంద్రకళ కూతురు స్వప్న , సరిత లున్నారు
            శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు

Post a Comment

0 Comments