న్యూస్ పవర్.. బోధన్....
నిజామాబాద్ జిల్లా బోధన్
మండలం.నాగన్ పల్లి
గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని యువకుడి శవం వాగులో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు యువకుడి తలపైన గొడ్డలితో నరకడం మరియు ముక్కు పైన చెవుల పైన చేతి నరాలు కోసేసి వాగులో పడేసిన ఘటన చూసి గ్రామస్తులు భారీ సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పోలీసులు పెట్రోలింగ్ చేయకపోవడం వల్లనే ఇలాంటి నేరాలు పెరిగి పోతున్నాయని అన్నారు పోలీసుల నిఘా కరువైందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు సంఘటనా స్థలానికి సీఐ రవీందర్ నాయక్ ఎస్ఐ సందీప్ సిబ్బంది పాల్గొన్నారు
0 Comments