JSON Variables

బోధన్ నుండి బీదర్ రైల్వే లైన్ ఇంకెప్పుడని

 బోధన్ నుండి బీదర్ రైల్వే లైన్ ఇంకెప్పుడని

ఏ ఐ యూ డబ్ల్యూ సి రాష్ట్ర ఉపధ్యక్షుడ్లు కొడాలి సురేష్

బోధన్ నుండి బీదర్ రైల్వే లైన్ ఇంకెప్పుడని ఏ ఐ యూ డబ్ల్యూ సి రాష్ట్ర ఉపధ్యక్షుడ్లు కొడాలి సురేష్ ప్రశ్నించారు.2009 లో కాంగ్రేస్ ప్రభుత్వం బోధన్ నుండి బీదర్ కు రైల్వే మార్గాన్ని సుగమం చేసి దిశగా అడుగులు వేసి సర్వే కూడా పూర్తి చెందిందని ఆయన అన్నారు.తదనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ. టీఆర్ఎస్. ప్రభుత్వాలు రైల్వే మార్గానికి నిధులు కేటాయంచకుండా. అతలెక్కించారని మండి పడ్డారు.బోధన్ నుంచి బీదర్. 138 కిలో మీటర్లు రైల్వే నిర్మాణం చేపట్టి ఉంటే నిజామాబాద్. కామారెడ్డి. సంగారెడ్డి. జిల్లాల్లో వెనకపడిన ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరి ఉండేదని ఆయన అన్నారు.రెండు పర్యాయలుగా ఎంపీ గా గెలిపించిన బీ బీ పాటిల్. ఈ ప్రాంత ప్రజలకు ఎమ్ ఓరగబెట్టారని మండిపడ్డారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం నిధులు వేచించాల్సి ఉన్న ప్రతి బడ్జెట్ లోను మొండిచేయి చూపించి ప్రజల ఆకాంక్షని మంటకలిపరన్నారు.అధికారంలో బీజేపీ. టీఆర్ఎస్. ప్రజాప్రతినిధులు ఉన్న ఎందుకు చొరవ చూపట్లేదని కొడాలి సురేష్. సూటిగా ప్రశ్నించారు.ఇప్పటికి ఓట్ల రాజకీయం మానుకొని బోధన్ నుంచి బీదర్. కు రైల్ మార్గం ఏర్పాటు కు అడుగులు వేసి దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్షని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.....

Post a Comment

0 Comments