JSON Variables

పారిశుద్ధ్య కార్మికుడు మృతి

ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టార్ వంగూరి దిలీప్  

       రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో భూంపెల్లి రామలు  గతా 18  సంవత్సరాలనుండి గూడూరు గ్రామంలో పారిశుద్ధ్య కార్మికునిగా పని చేస్తూ 5  రోజుల నుండి అనారోగ్యం తో బాధపడుతు బుధవారం రోజున సాయంత్రం 6గంటలకు మృతి చెందాడు  అతనికి  భార్య మల్లవ్వ ఉన్నారు. ఈ నిరుపేద కుటుంబని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Post a Comment

0 Comments