రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో భూంపెల్లి రామలు గతా 18 సంవత్సరాలనుండి గూడూరు గ్రామంలో పారిశుద్ధ్య కార్మికునిగా పని చేస్తూ 5 రోజుల నుండి అనారోగ్యం తో బాధపడుతు బుధవారం రోజున సాయంత్రం 6గంటలకు మృతి చెందాడు అతనికి భార్య మల్లవ్వ ఉన్నారు. ఈ నిరుపేద కుటుంబని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
0 Comments