ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టార్ వంగూరి దిలీప్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహిణికుంట గ్రామంలో KGR కాలనీ క్రిస్మస్ సంబరాలు కేక్ కట్ చేసి చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు , మండల ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు , గ్రామ శాఖ అధ్యక్షులు నారాయనోజ్ సతీష్ మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి , సనియర్ నాయకులు మెంగాని మనోహర్ గ్రామ పెద్దలు గోవర్ధన్ రావు , సుభాష్ రావు , ఫాస్టర్ కుమార్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments