JSON Variables

రైతుల జీవితాలతో చేలగాటమా..

రైతుల జీవితాలతో చేలగాటమా..
NEWSPOWER REPORTER:R B CHARRY
తోడు దొంగలు మోడీ-కేసిఆర్ ల నాటకం,అధికారం కోసం రైతులను ఆగం జేత్తున్నారు: కాంగ్రెస్ పార్టీ&నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియెాజక వర్గ యువ నేత &బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ
రాష్ట్రంలో టిఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పార్టీలు ఎలక్షన్ స్టెంట్ లో భాగంగానే  ధాన్యం కొనుగోలు విషయాన్ని తెరపైకి తెచ్చారని ఆగ్రహం,కాశ్మీరు నుండి కన్యా కుమారి వరకు ఏ రాష్ట్రం లో లేని కొనుగోలు విషయం లో తెలంగాణ లొనే ఎందుకు,కేవలం మీ కమిషన్ ల కోసమే అంటూ ఎద్దేవా...చెశారు 0పవర్ లోకి రావడానికి పలికిమాలిన పనులు చేస్తే ఊరుకునేది లేదన్నారు 
రైతులను నట్టేటముంచే ప్రయత్నాలు పీఎం మోడీ,సీఎం కేసీఆర్ చేస్తున్నారని ఆగ్రహంయసంగి వడ్లను కొనాలని,కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చెస్తున్నాను అన్నారు రాజకీయ లబ్ది కోసం అన్నదాతలను ఆగం చేస్తే చూస్తూ ఉరుకోముఅంటూ హెచ్చరించారు ప్రధాని మోడీ,సీఎం కేసీఆర్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను కొంటామని చెప్పే వరకు  కాంగ్రెస్ పార్టీ మరియు బి.సి.సంక్షేమ సంఘం పక్షాన పోరాడతమని అన్నారు 
ఈ కార్యక్రమంలో మహమ్మద్ నజీర్, సింగిరాల కూమారస్వామి,రాజు,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments