ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. 
 న్యూస్ పవర్, 14 మార్చి , ఇల్లంతకుంట:
 ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్
  ఆద్వర్యం లో రిలే నిరాహార దీక్ష శుక్రవారం రోజుకు రెండ రోజుకు చేరింది ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సావన పెళ్లి మాదిగ మాట్లాడుతు ఎస్సి వర్గీకరణ చట్టం కోసం ఈ నెల 17 న జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ఆద్వర్యం లో జరుగుతున్న నిరాహార దీక్షల్లో పార్టీల కతీతంగా మాదిగ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు నిరాహార దీక్ష చేస్తున్న వారికి మాజి మండల ఉప సరపంచుల పొరం అధ్యక్షుడు ఎం డి సాదుల్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎం డి సలీం సంగీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గుండ్రేడ్డి రాజు మాదిగ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు తడ్కపెల్లి భూమయ్య మాదిగ, సీనియర్ నాయకులు రాగటి దేవదాసు మాదిగ, జేరిపోతుల రవి మాదిగ, అంతగిరి రాజు మాదిగ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments