ఇల్లంతకుంట మండలంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శిక్షణాకార్యక్రమం ఎన్యుమరేటర్లకు నిర్వహించడం జరిగింది
ఇట్టికార్యక్రమానికి మండల నోడల్ ఆఫీసర్ రామకృష్ణ జిల్లా కో అపరేటివ్ అధికారి సందర్శించి ఎన్యుమరేటర్లు అందరు ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని పేర్కొన్నారు .
కార్యక్రమంలో తహసీల్దార్. ఫరూక్ ఎంపీడీఓ. శశికళ ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ మాస్టర్ ట్రెయినర్స్ సందీప్ రెడ్డి, జగన్మోహన్ ,సదానందం ,రాజు ,అనిల్ కుమార్ మరియు ఎన్యుమరేటర్ లు పాల్గొన్నారు.
0 Comments