JSON Variables

లింగని ప్రదీప్ అంతిమయాత్ర లో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్

లింగని ప్రదీప్ అంతిమయాత్ర లో పాల్గొన్న  రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు  బోయినపల్లి వినోద్ కుమార్ 
న్యూస్ పవర్ , 17జూలై , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన లింగని ప్రదీప్ నిన్న హైదరాబాద్ లో గుండె పోటు తో మరణించారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్  ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించి ప్రదీప్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా వినోద్ కుమార్  మాట్లాడుతూ ప్రదీప్ చిన్న వయస్సులో గుండె పోటు తో మరణించడం బాధాకరం అని అన్నారు.. ఉన్నత చదువులు చదివి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచే కుమారుడు మరణించడం వారి తల్లిదండ్రులకు తీరని లోటు అని అన్నారు, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తూ వారి కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.

Post a Comment

0 Comments