కాంగ్రెస్ పార్టీలో చేరిక
• పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడం
• ఎమ్మెల్యే పై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి
• రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన బిజెపి టిఆర్ఎస్ నేతలు
శనార్తి తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా :
ఇల్లంతకుంట మండలనికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ భూంపల్లి రాఘవ రెడ్డి, సీనియర్ నాయకుడు ఉమ్మడి జిల్ల కిసాన్ సేల్ అధ్యకుడు పాశం రాజేందర్ రెడ్డి , మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి బిజేపి నాయకులు బద్దం ఎల్లరెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ లోని పిసిసి అధ్యక్షుడు రెవంత్ రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, వారికి కండువా కప్పి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో మానకోండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమర్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి మండల నాయకులు వెంకట్ రెడ్డి , రవిందర్ రెడ్డి , బద్దం హన్మంత రెడ్డి ,సంపత్ రెడ్డి , మంజురి అలీ,లక్ళారెడ్డి , సాగర్ , చందు , భారత్ , గ్రామ శాఖ అధ్యక్షలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments