JSON Variables

ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వివోఏలు

ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వివోఏలు

 మానకొండూర్ శాసన సభ్యుడు  రసమయి బాలకిషన్ నీ ఈ రోజు ఇల్లంతకుంట మండల ఎమ్మార్వో నరేందర్  మర్యాద పూర్వకంగా కలిసినారు, అనంతరం రసమయి  మండల వి ఓ ఏ లు కలసి జీతాలు పెంచాలని వినతి పత్రం అందజేశారు,
అలాగే  జూనియర్ పంచాయతి కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ ప్రొటిషనరీ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలని ఓ పీ ఎస్ లను జే పీ ఎస్ లుగా పరిగణించి వారిని కూడా జే పీ ఎస్ లతో పాటు రెగ్యులర్ చేయాలి అని ఈ విషయం  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  దృష్టికి ,  పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు  ఎర్ర బెల్లి దయాకర్ రావు కి తీసుకువెళ్ళగలరని  మండల కార్యదర్శులు వినతి పత్రం అందజేశారు.

Post a Comment

0 Comments