ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వివోఏలు
మానకొండూర్ శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ నీ ఈ రోజు ఇల్లంతకుంట మండల ఎమ్మార్వో నరేందర్ మర్యాద పూర్వకంగా కలిసినారు, అనంతరం రసమయి మండల వి ఓ ఏ లు కలసి జీతాలు పెంచాలని వినతి పత్రం అందజేశారు,
అలాగే జూనియర్ పంచాయతి కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ ప్రొటిషనరీ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలని ఓ పీ ఎస్ లను జే పీ ఎస్ లుగా పరిగణించి వారిని కూడా జే పీ ఎస్ లతో పాటు రెగ్యులర్ చేయాలి అని ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి , పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్ర బెల్లి దయాకర్ రావు కి తీసుకువెళ్ళగలరని మండల కార్యదర్శులు వినతి పత్రం అందజేశారు.
0 Comments