JSON Variables

బిజెపి ఇల్లంతకుంట మండల నూతన కార్యవర్గ ఎన్నిక

బిజెపి ఇల్లంతకుంట  మండల నూతన కార్యవర్గ ఎన్నిక

జనం న్యూస్ , 26 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
 బీజేపీ పార్టీ మండల అద్యక్షుడు నాగసముద్రాల సంతోష్, బిజేపి జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చెయ్యడం  ఉపాధ్యక్షుడు గా1)గుంటి మహేష్2) భూమల్ల అనిల్, 3)పయ్యావుల ఎల్లయ్య, 4)కమల్ల ఎల్లయ్య,
5)కట్నపెల్లి రవీందర్ రెడ్డి, 6)బోయిని రంజిత్,
 ప్రధాన కార్యదర్శులు  1)సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, 2)తిప్పారపు శ్రావణ్, కార్యదర్శులు 1)అక్కెం మధు,
2)పల్లె సాయి ప్రసాద్ రెడ్డి, 3)పయ్యావుల బాలయ్య, 4)దుబ్బ అరవింద్,5)జెట్టి యశ్వంత్,
6)నల్లవేని ఎల్లయ్య, కోశాధికారి దూడం కిషోర్,
యువ మోర్చా మండల అధ్యక్షుడు : పున్ని సంపత్, మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు పిట్టల అశ్విని, ఎస్సి మోర్చా మండల అధ్యక్షుడు ఎలుక రామస్వామి,
కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి,
ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు సూదుల కిషన్, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫషియోద్దీన్ గార్లను నియమించడం జరిగింది. మండలంలో బిజేపి నీ బలేపెతం చేసి అధికారంలో తేవడానికి కృషి చేయాలనీ అన్నారు.

Post a Comment

0 Comments