JSON Variables

చాకలి ఐలమ్మ విగ్రహం ముందు నిరసన చేసిన మండల బీజేపీ నాయకులు

 చాకలి ఐలమ్మ విగ్రహం ముందు నిరసన చేసిన మండల బీజేపీ నాయకులు

 న్యూస్ పవర్ , 16 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల ప్రజలకు మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని మాట చెప్పిన జిల్లా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  హామీ ఇచ్చి  నాలుగు  సంవత్సరాలు ఐపోతున్న హామీని నెరవేర్చకపోవడంతో   మండల కేంద్రంలో చాకలి.ఐలమ్మ విగ్రహం ముందు నిరసన చేస్తూ బెంద్రం. తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడ్తూ..జిల్లా మంత్రి కేటీఆర్   ఇచ్చిన హామీ నెరవేర్చలాని నిరసన చేస్తూ నినాదాలు చేస్తుంటే పోలీస్ అధికారులను పంపి నిరసన కార్యక్రమలాను ఆపించటం సిగ్గుచేటున్నారు, సిరిసిల్ల జిల్లాలోనే వున్నా ఇల్లంతకుంట మండలానికి నీవు ఇచ్చిన హామీని నెరవేర్చని మిమ్మల్ని మా మండల ప్రజలు  ఏమనాలో  చెప్పాలి. మంత్రి  వెంటనే మీరు చెప్పిన 30 పడకల ఆసుపత్రి మాటను నిలబెట్టుకోవలన్నారు.మా మండల ప్రజల ప్రాణాలతో ఆరోగ్యలతో చాలగటం ఆడటం మంచిది కాదన్నరు.ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు బత్తిని. స్వామి, గజ్జల.శ్రీనివాస్, చెప్పాల.గంగాధర్, దండవేణి.రజినీకాంత్, మామిడి. హరీష్, కుడుముల. శ్రీహరి,అంతటి. వేణు జెట్టి.కనకయ్య, తడూరి.అనిల్, సుదగోని. రాజు, కేశవనేని. భూమేష్, ఎలుక.వర్ధన్, పొట్ల. వెంకటేష్,పయ్యావుల.నవీన్, సుదగోని.శ్రీకాంత్, కేశవనేని. భూమేష్,పిండి.శ్రీనివాస్ రెడ్డి, రగూడ.దేవరాజ్, వాడే రాజీ రెడ్డి,పున్ని.ప్రశాంత్,గుడిసె. బీరయ్య,బొల్లం.రవి,శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments