JSON Variables

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వోరగంటి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వోరగంటి
 న్యూస్ పవర్ , 25 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వెంకటనర్సు  తల్లి రాజవ్వ  అనారోగ్యంతో మరణించగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమీషన్ సభ్యులు  వోరగంటి ఆనంద్  వారి కుటుంబాన్ని పరామర్శించి,మనోధైర్యాన్ని నింపి సానుభూతి తెలియజేశారు.
 ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, వోరగంటి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments