JSON Variables

అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య
జనం న్యూస్, 6సెప్టెంబర్, ఇల్లంతకుంట :
గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓర్పుల లాస్య @ మనీషా, 24yసం.,,లు అను ఆమెను ఇబ్రహీంనగర్ గ్రామం, చిన్నకోడూరు మండలం కు చెందిన ఎల్లం అను అతనికి 5 లక్షల కట్నం, 5 తులాల బంగారం మరియు ఇతర లాంఛనాలు ఇచ్చి పెండ్లి చేయగా రెండు సంవత్సరాల వరకు ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు . తర్వాత అదనపు వరకట్నం తెమ్మని లాస్య యొక్క భర్త అగు ఎల్లం, అత్త మరియు ఆడబిడ్డలు వేధించే గా ఇట్టి బాధలు భరించలేక ఈరోజు గొల్లపల్లి లోని తన ఇంటిలో పురుగుల మందు త్రాగగా చికిత్స గురించి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లాస్య మరణించి నాదని లాస్య తండ్రి అగు ఎల్లయ్య దరఖాస్తు ఇవ్వగా పై వారి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మామిడి మహేందర్ తెలిపారు.

Post a Comment

0 Comments