JSON Variables

బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన నాయకులు


మానకొండూర్ నియోజకవర్గం
న్యూస్ పవర్ , జులై 25 :
మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన పల్లెర్ల ఒదయ్య గీత కార్మికుడు ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి పడి మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు  వోరగంటి ఆనంద్  సూచనల మేరకు ఓరుగంటి యువసేన నాయకులు పరామర్శించి 50 కిలోల బియ్యం పంపిణీ చేసి కుటుంబానికి సానుభూతి తెలిపారు .

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments