న్యూస్ పవర్ :రిపోర్టర్
రేవొజు రాజ బ్రహ్మ చారి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలోని రుక్మిణి సత్యభామ సమేత సంతాన శ్రీ వేణుగోపాల స్వామి జాతర మహోత్సవంలో లో పాల్గొనడానికి విచ్చేసిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరికి స్వాగతం పలికిన చైర్మన్ ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా శ్రీహరి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
0 Comments