న్యూస్ పవర్: రిపోర్టర్
రేవొజురాజబ్రహ్మచారి
కరీంనగర్ జిల్లాకు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 410 కోట్లతో చేపట్టే పనులు మానేరు రివర్ ఫ్రంట్ పనులకు నగరంలో ప్రతిరోజు మంచినీటి సరఫరా పథకం పైలాన్ను మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కలసి ఆవిష్కరించి 24 గంటల మంచినీటి సరఫరా కోసం చేపట్టే పనులు ప్రారంభించి మంత్రివర్యులు గంగుల కమలాకర్ వీరి వెంట మానకొండూరు శాసన సభ్యులు రసమయి బాలకిషన్ . హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ .నారదాసు లక్ష్మణరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
0 Comments