న్యూస్ పవర్: రిపోర్టర్
రెవొజు రాజ బ్రహ్మచారి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజున బండ్లు తిరుగుట కామదహనం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శోభాయమానంగా అలంకరించి వేణుగోపాలస్వామి గుడి క్షేత్రం గుట్ట చుట్టూ వలయాకారంలో తిరిగే దృశ్యం కన్నులపండువగా ఉంటుంది. శుక్రవారం రోజున జాతర జరుగుతుంది .జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి తెలపడం జరిగింది.
0 Comments