JSON Variables

తహశీల్దార్ కి వినతిపత్రాన్ని అందజేసిన మ్యాకల శ్రీనివాస్ యాదవ్

తహశీల్దార్ కి వినతిపత్రాన్ని అందజేసిన మ్యాకల శ్రీనివాస్ యాదవ్ 

బెజ్జంకి మండలం, తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన 538 సర్వే నెంబర్ లో గల 12 ఎకరాల ప్రభుత్వ భూమి కొంతమంది ప్రవేట్ వ్యక్తుల ఆధీనంలోకి పోయినది. 538 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి హద్దులు చూపాలని  బెజ్జంకి తహసీల్దార్ ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్ కి  వినతి పత్రం అందించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని  మ్యాకల శ్రీనివాస్ యాదవ్ వినతి పత్రం అందించారు.

Post a Comment

0 Comments