రైలు ప్రమాదంలో తెగిపడిన పాదం
రైలు ప్రమాదంలో తెగిపడిన పాదం
బెల్లంపల్లి న్యూస్ పవర్ రిపోర్టర్
మంచిర్యాల జిల్లా కాసిపేట్ మండలం చింతగూడెం గ్రామ సమీపంలో గల దేవాపూర్ ఒరియాంట్ సిమెంట్ కర్మాగారం రైల్వే ట్రాక్ పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో చింతగూడెం గ్రామానికి చెందిన జై రామ్ (రైల్వే సిబ్బంది )విధినిర్వహణలో ప్రమాదవశత్తు రైలు పట్టలపై పడి కుడి కాలుఆ యొక్క పాదం పూర్తిగా తెగిపడిన ఘోర సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రుడిని మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు
0 Comments