బెజ్జంకి ఎస్ఐ ఆవుల తిరుపతి
తెలంగాణ పోలీస్ శాఖ ఈనెల 1 నుండి 31 వరకు ట్రాఫిక్ చలాన్ల మీద భారీ స్థాయిలో రాయితీలు ప్రకటించినారని బెజ్జంకి ఎస్ ఐ ఆవుల తిరుపతి తెలిపారు. బెజ్జంకి మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2, 3 వీలర్స్ మీద 75 శాతం రాయితీ 4 విల్లర్ మీద 50 శాతం రాయితీ ఉందని, ఆన్లైన్ పద్ధతిలో ద్వారా చెల్లించి మీయొక్క వాహనాలపై ఉన్న చలాన్లను క్లియర్ చేసుకోవాలని ఎస్సై ఆవుల తిరుపతి పేర్కొన్నారు.
0 Comments