న్యూస్ పవర్ :రిపోర్టర్
రేవొజు రాజ బ్రహ్మచారి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు టిఆర్ఎస్ నాయకుడు జాలిగ౦శంకర్ సోమవారం రోజున హైదరాబాదులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వొడి తెల సతీష్ కుమార్ సమక్షంలో కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగాజాలిగ౦ శంకర్ కేటీఆర్ కు పుష్పగుచ్చం అందజేసి యువత ఉపాధి కోసం యువతకు ఎస్సీ ఎస్టీ బీసీ లోన్ మంజూరు చేయగలరని వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం కేటీఆర్ స్వీకరించి సానుకూలంగా స్పందించడం జరిగింది.
0 Comments