న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ . ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా. ముస్తాబాద్ మండలం. mpps గూడూరు గ్రామం లో ఉపాధ్యాయుడిగా పనిచేసి బదిలీపై వెళ్లిన రమేష్ సార్ ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో స్కూల్ హెచ్చమ్ స్వర్ణ లత మేడం. మరియు గ్రామ సర్పంచ్ చాకలి రమేష్ . SMC చైర్మన్ చెక్కపెల్లి శ్రీనివాస్ స్వప్న మేడం.పుష్పలత మేడం. అంగన్వాడీ మేడం మంజుల . సిద్దుల రవి .మరియు TRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తాటాకర్ల ప్రభాకర్.TRS సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్ మరియు గ్రామ ప్రజలు మరియు యూత్ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments