JSON Variables

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలుసమర్పించిన ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య


న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

 బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అనంతరం నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసి, నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు, గౌరవ ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ శ్రీ దండె విఠల్ గారు ...
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ గారు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ గారు, గ్రామ సర్పంచ్ స్వరూప-వెంకటస్వామి గారు, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీదేవి-శ్రీరాములు గారు, డైరెక్టర్లు, నియోజకవర్గ TRS పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ గారు, TRS నాయకులు భీమగౌడ్ గారు, TRS, TRSY, TRSV నాయకులు, తదితరులు పాల్గొన్నారు ...

Post a Comment

0 Comments